Exclusive

Publication

Byline

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం

భారతదేశం, మే 14 -- కార్తీక దీపం 2 నేటి (మే 14, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చెత్త ఏరుకునే మనిషిలా మారువేషంలో వచ్చిన పారిజాతం.. వస్తువు కింద పడడంతో అనసూయ వస్తుందేమోనని పారిపోతుంటుంది. ఇంతలో అనసూయ అ... Read More


శత్రు డ్రోన్ వ్యవస్థను ధ్వంసం చేసే 'భార్గవాస్త్ర' ను విజయవంతంగా పరీక్షించిన భారత్

భారతదేశం, మే 14 -- హార్డ్ కిల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో దేశీయంగా రూపొందిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర'ను భారత్ మంగళవారం ఒడిశాలోని గోపాల్ పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించి... Read More


రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు

భారతదేశం, మే 14 -- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15న ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రార... Read More


మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!

Hyderabad, మే 14 -- మినపప్పు అన్నం ఒక సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం, దీని ప్రత్యేక రుచి, సులభమైన తయారీ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పుల సువాసన ఈ అన్నానికి... Read More


ఐడీబీఐ రిక్రూట్​మెంట్​ 2025- జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ షురూ..

భారతదేశం, మే 14 -- బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! ఐడీబీఐ రిక్రూట్​మెంట్​ 2025లో భాగంగా జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ (జేఏఎం) పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి... Read More


వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం, మృతదేహాల వెలికితీత

భారతదేశం, మే 14 -- వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్... Read More


ఫ్యాక్టరీలు బంద్​, 20వేల ఉద్యోగాలు కట్​- తీవ్ర కష్టాల్లో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ!

భారతదేశం, మే 14 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది! మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో అతిపెద్ద నష్టాలను నమోదు చేసింది. 25ఏళ్లల్లోనే అత్యధిక నష్టాలను నమోదు చేయడంతో కాస్ట్​... Read More


ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

భారతదేశం, మే 14 -- ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలి... Read More


ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే- 19 మందికి 120/120 మార్కులు

భారతదేశం, మే 14 -- ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలి... Read More


టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్; రూ. 1.86 లక్షల వరకు బెనిఫిట్స్

భారతదేశం, మే 14 -- టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన టాటా.ఈవీ తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలోని పలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టాటా కర్వ్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలత... Read More